ఉపాధ్యాయురాలు దారుణ హత్య teacher brutally murdered in karnataka | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయురాలు దారుణ హత్య

Published Tue, Jan 23 2024 1:28 PM | Last Updated on Tue, Jan 23 2024 1:28 PM

teacher brutally murdered in karnataka - Sakshi

కర్ణాటక రాష్ట్ర మండ్య జిల్లాలో ఉపాధ్యాయురాలు దారుణ హత్యకు గురయ్యారు. విధులకు వెళ్లిన టీచర్‌.. విగతజీవిగా కనిపించారు. వివరాలు..  మేలుకోటె ఎస్‌ఈటీ పబ్లిక్‌ పాఠశాలలో  మాణిక్యనహళ్లికి చెందిన దీపిక అనే మహిళా ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమెకు భర్త లకేష్‌.. ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. 

గత శనివారం తరగతులు ముగించుకున్న ఆమె..ఎంతకీ ఇంటికి రాకపోవడంతో  చెందిన ఈమె భర్త లోకేశ్‌ మేలుకోటె పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో యోగ నరసింహ స్వామి బెట్ట దిగువన ఖాళీ స్థలంలో ఆమె మృతదేహాన్ని హంతకులు పూడ్చి పెట్టారని ఎస్పీ యతీశ్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement