తుమ్మపాల: నామినేషన్ల పర్వంలో రెండో రోజు శుక్రవారం అనకాపల్లి లోక్సభ స్థానానికి నలుగురు, 4 శాసనసభ స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పార్లమెంటు స్థానానికి కోన గురువయ్యయాదవ్ (సమాజ్వాదీ పార్టీ), కర్రి విజయలక్ష్మి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), నమ్మి అప్పలరాజు (భారత చైతన్య యువజన పార్టీ), గవిరెడ్డి రమ (స్వతంత్ర) కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి వారి వద్ద నామినేషన్ సమర్పించారు. అసెంబ్లీ స్థాలకు యలమంచిలి నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు (వైఎస్సార్సీపీ) నామినేషన్ వేశారు. అనకాపల్లిలో జనసేన పార్టీ తరపున కొణతాల రామకృష్ణ, నర్సీపట్నంలో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాడుగులలో టీడీపీ నాయకులు పైలా ప్రసాదరావు, పైలా ఈవీఎస్ నాయుడు, స్వతంత్ర అభ్యర్థి కరణం తిరుపతిరావు నామినేషన్లు దాఖలు చేశారు.
రెండో రోజు పార్లమెంట్కు 4, అసెంబ్లీకి 6 నామినేషన్లు
Published Sat, Apr 20 2024 2:05 AM | Last Updated on Sat, Apr 20 2024 2:05 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- లైవ్ రిపోర్టింగ్లో మహిళా జర్నలిస్టుకు షాకింగ్ అనుభవం
- ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు
- ‘విశాఖ ఉక్కు’ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉందా?
- కూటమి కక్ష.. ఎగుమతిదారులకు శిక్ష
- తిరుపతిలో షాడో ఎమ్మెల్యే!
- తిరువూరు ఎమ్మెల్యే అరాచకం.. ఎ.కొండూరు ఎంపీపీ ఇల్లు ధ్వంసం
- అజ్ఞాత బాట.. కన్నీటి ఊట..
- కొత్త కొలువు రద్దయిపాయె!
- రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసినా గత ప్రభుత్వం నీరివ్వలేదు
- రాజ్యసభలోనూ నీట్ రగడ
Advertisement
Comments
Please login to add a commentAdd a comment