డివైడర్‌ను ఢీకొన్న బైక్: ఇద్దరి మృతి | Two die in Road accident | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న బైక్: ఇద్దరి మృతి

Published Sat, Dec 19 2015 3:12 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Two die in Road accident

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలానికి చెందిన ప్రతాని రాజు (21), పుట్టి ప్రశాంత్ (21) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement