డేటా ఎంట్రీ ఆపరేటర్ సస్పెన్షన్
Published Sun, Aug 21 2016 2:01 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
బీవీపాళెం(తడ): బీవీపాళెం చెక్పోస్టు వాణిజ్య పన్నుల శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న రవిబాబుని శనివారం డీసీ సస్పెండ్ చేశారు. ఈనెల 13వ తేదీన బయటి రాష్టం నుంచి మూడు లారీలు తమిళనాడు వైపు పప్పు దినుసుల లోడుతో వెళుతున్నాయని ఆ లారీలు చెక్పోస్టుకు వస్తే ఆపాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ నిర్లక్ష్యం వహించి లారీలకు యధావిధిగా పాసులు కొట్టి పంపించడం జరిగింది. దీనిపై విచారణ సాగించిన డీసీ దీనికి సంబంధించి ఆ రోజు విధుల్లో ఉన్న అధికారిని సీసీ కెమెరా ఫుటేజీలు, ఇచ్చిన పాసులో ఉన్న వివరాల ఆధారంగా బాధ్యుడిని గుర్తించి శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాలు ఎగ్జిట్ చెక్పోస్టులో ఎంటర్ కావాల్సి ఉండగా అవి ఇన్కమింగ్ చెక్పోస్టులో ఎగ్జిట్ అవడం విశేషం.
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు
- ‘విశాఖ ఉక్కు’ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉందా?
- కూటమి కక్ష.. ఎగుమతిదారులకు శిక్ష
- తిరుపతిలో షాడో ఎమ్మెల్యే!
- తిరువూరు ఎమ్మెల్యే అరాచకం.. ఎ.కొండూరు ఎంపీపీ ఇల్లు ధ్వంసం
- అజ్ఞాత బాట.. కన్నీటి ఊట..
- కొత్త కొలువు రద్దయిపాయె!
- రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసినా గత ప్రభుత్వం నీరివ్వలేదు
- రాజ్యసభలోనూ నీట్ రగడ
- సోలోగా.. జాలీగా
Advertisement