భువనగిరి : ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ఈనెల 6వ తేదీ నుంచి చేపట్టిన బడిబాట బుధవారం ముగిసింది. 13 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం ద్వారా 3,459 మంది విద్యార్థులు బడిలో చేరినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉపాధ్యాయులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ కమిటీల సభ్యులు బడిబాటలో భాగస్వాములు అయ్యారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పథకాలు, పాఠశాలల్లో సౌకర్యాలు, బోధన తీరుపై పిల్లలకు. వారి తల్లిదండ్రులకు వివరించారు.
ఫ బడిబాట కార్యక్రమంలో గుర్తింపు
ఫ పాఠశాలల్లో చేర్పించిన ఉపాధ్యాయులు
Comments
Please login to add a commentAdd a comment