గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లాకు చెందిన 40 మంది గ్రామాభివృద్ధి బాధ్యులు శుక్రవారం సందర్శించారు. తలుపుల మండలంలోని నూతన కాలవ, పులింగుడ్లపల్లి, లక్క సముద్రం, గొల్లపల్లితండా, ఏపులపల్లి, రాజనాలపల్లి, ఉడుములకుర్తి, మంగివాండ్ల పల్లి, నిగ్గిడి గ్రామాల నుంచి అభివృద్ధి కమిటీ సభ్యులు సందర్శించి గ్రామ అభివృద్ధి తీరుతెన్నులను పరిశీలించారు. రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్టు, అనంతపురం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ టీం నుంచి శ్రీనివాస్, ధనలక్ష్మి, ఏరియా టీం లీడర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. వారికి గ్రామ అభివృద్ధి గురించి జిల్లా శిక్షణ మేనేజర్ కూసం రాజమౌళి, బాలవికాస ప్రతినిధి కొట్టె రమాదేవి వివరించారు.
గంగదేవిపల్లిని సందర్శించిన సత్యసాయి జిల్లావాసులు
Published Sat, Jun 22 2024 1:32 AM | Last Updated on Sat, Jun 22 2024 1:32 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్ను ప్రకటించే ఛాన్స్
- ఒక వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా!.. అంబానీ అంటే ఆ మాత్రం ఉంటది
- సొరకాయా.. మజాకా! బోలెడన్ని ప్రయోజనాలు
- ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- వివాహితులకు ‘నోజాబ్’ అంటూ ఫాక్స్కాన్పై ప్రచారం.. ఎందుకంటే?
- అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
- నీట్ పేపర్ లీకేజీ.. సీబీఐ తొలి అరెస్ట్
- పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
- ధని‘కుల’ దేశం.. 85 శాతం బిలియనీర్లు వాళ్లే!!
- సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..!
Advertisement
Comments
Please login to add a commentAdd a comment