సాక్షి, లక్డీకాపూల్ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కరోనా ప్రబలే ప్రమాదముందనే సంకేతాలతో చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసిన వైద్యశాఖ అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ట్యాంక్బండ్పై ఈ నెల 5న జరిగే సండే– ఫన్డేను రద్దు చేస్తున్నట్లు బుధవారం మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రకటించారు.
చదవండి: నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణం
ఈ ఆదివారం ట్యాంక్బండ్పై సండే– ఫన్డే రద్దు.. కారణమిదే!
Published Thu, Dec 2 2021 7:30 AM | Last Updated on Thu, Dec 2 2021 12:09 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ‘నీట్’పై నోరు మెదపరేమి?
- పంజా విసురుతున్న పులి
- ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు
- విద్యార్థినుల జీవితాలతో ఆటలా?
- ఉచిత పంటల బీమా కొనసాగించాల్సిందే
- ఎగ్గొట్టారు!
- పూర్తిస్థాయిలో విస్తరించిన రుతుపవనాలు
- Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
- హస్తినకు చేరుకున్న సీఎం చంద్రబాబు
- డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం
Advertisement
Comments
Please login to add a commentAdd a comment