హిమాయత్నగర్: తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ కావడంతో ఏసీబీ అధికారులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు సీవీ ఆనంద్ పేరుతో ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి..పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించారు. ఈ విషయం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సీవీ ఆనంద్ దృష్టికి వచ్చింది. ఆయన సూచన మేరకు ఏసీబీ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి తెలిపారు.
సీవీ ఆనంద్ పేరిట నకిలీ ఫేస్బుక్, ఇన్స్టా ఖాతాలు
Published Tue, Jan 30 2024 6:04 AM | Last Updated on Tue, Jan 30 2024 7:47 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిపై టీడీపీ నేతల హత్యాయత్నం
- నిద్రమత్తు ముగ్గురిని బలిగొంది..
- IND W vs SA W : సమం కోసం చివరి పోరు
- పెద్దిరెడ్డికి భద్రత కల్పించండి
- గబ్బాడ యార్డులో రూ.5 కోట్ల ఇసుక మయం
- స్కిల్ వర్సిటీ ఏర్పాటుపై ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వండి
- సంక్షేమాభివృద్ధి సారథి వైఎస్సార్
- కాంగ్రెస్ నేతలకు వైఎస్ జయంతి కానుక
- స్పీకర్కు కోర్టులు ఆదేశాలివ్వలేవు
- తెలంగాణలో బాబు రాజకీయం
Advertisement
Comments
Please login to add a commentAdd a comment