కాశిబుగ్గ: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే ఆల్ ఇండియా ఇంటర్స్థాయి జూడో పోటీలకు కాశిబుగ్గలోని నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గుడిబడి)కు చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో గత సంవత్సరం ఎస్జీఎఫ్ఐ జాతీయస్థాయి జూడో పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఎస్.మనస్వినికి రూ. ఐదువేల ఆర్థిక సాయం అందజేశారు. రాష్ట్రం నుంచి మొత్తం 15 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. వారిలో 10 మంది గుడిబడి విద్యార్థులేనని తెలిపారు.
ఆల్ ఇండియా జూడో పోటీలకు గుడిబడి విద్యార్థులు
Published Wed, Jun 19 2024 1:50 AM | Last Updated on Wed, Jun 19 2024 1:50 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్ను ప్రకటించే ఛాన్స్
- ఒక వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా!.. అంబానీ అంటే ఆ మాత్రం ఉంటది
- సొరకాయా.. మజాకా! బోలెడన్ని ప్రయోజనాలు
- ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- వివాహితులకు ‘నోజాబ్’ అంటూ ఫాక్స్కాన్పై ప్రచారం.. ఎందుకంటే?
- అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
- నీట్ పేపర్ లీకేజీ.. సీబీఐ తొలి అరెస్ట్
- పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
- ధని‘కుల’ దేశం.. 85 శాతం బిలియనీర్లు వాళ్లే!!
- సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..!
Advertisement
Comments
Please login to add a commentAdd a comment