మామిడికుదురు: పాశర్లపూడి 216వ నెంబర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం పాత అలైన్మెంట్ ప్రకారమే నిర్మించాలని కోరుతూ స్థానికులు బుధవారం ధర్నా చేశారు. 2014లో చేసిన అలైన్మెంట్ను కాదని 2016లో చేసిన అలైన్మెంట్ ప్రకారం రోడ్డు పనులు చేస్తున్నారంటూ పనులను అడ్డుకున్నారు. కొంత మందికి అనుకూలంగా నిరుపేదలకు వ్యతిరేకంగా అలైన్మెంట్లో మార్పులు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్పుల వల్ల ఆరు, పది సెంట్లు ఉన్న తమ భూములు కోల్పోతున్నామంటూ ఆవేదన చెందారు. ఈ సమస్యపై స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆర్జీ పంపించామని బాధితులు పేర్కొన్నారు.
పాత అలైన్మెంట్తోనే బైపాస్ నిర్మించాలి
Published Wed, Jun 19 2024 11:20 PM | Last Updated on Wed, Jun 19 2024 11:20 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్ను ప్రకటించే ఛాన్స్
- ఒక వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా!.. అంబానీ అంటే ఆ మాత్రం ఉంటది
- సొరకాయా.. మజాకా! బోలెడన్ని ప్రయోజనాలు
- ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- వివాహితులకు ‘నోజాబ్’ అంటూ ఫాక్స్కాన్పై ప్రచారం.. ఎందుకంటే?
- అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
- నీట్ పేపర్ లీకేజీ.. సీబీఐ తొలి అరెస్ట్
- పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
- ధని‘కుల’ దేశం.. 85 శాతం బిలియనీర్లు వాళ్లే!!
- సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..!
Advertisement
Comments
Please login to add a commentAdd a comment