కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి సులోచనారాణి సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచడంతో పాటు విద్యార్థులకు ఈఏపీ సెట్, నీట్లో శిక్షణ ఇవ్వాలని అన్నారు. బయోమెట్రిక్ విధానాన్ని సక్రమంగా నిర్వహించాలని, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు.
ప్రవేశాల సంఖ్య పెంచాలి
Published Fri, Jun 21 2024 12:34 AM | Last Updated on Fri, Jun 21 2024 12:34 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్ను ప్రకటించే ఛాన్స్
- ఒక వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా!.. అంబానీ అంటే ఆ మాత్రం ఉంటది
- సొరకాయా.. మజాకా! బోలెడన్ని ప్రయోజనాలు
- ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- వివాహితులకు ‘నోజాబ్’ అంటూ ఫాక్స్కాన్పై ప్రచారం.. ఎందుకంటే?
- అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
- నీట్ పేపర్ లీకేజీ.. సీబీఐ తొలి అరెస్ట్
- పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
- ధని‘కుల’ దేశం.. 85 శాతం బిలియనీర్లు వాళ్లే!!
- సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..!
Advertisement
Comments
Please login to add a commentAdd a comment