![- - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/25/22adbtiff_mr_0.jpg.webp?itok=OY21aQSm)
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు తెలియనటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణపై దేవుళ్ల పేరిట విష ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఏ ఒక్క రోజు తలపాగా చుట్టని, దోతి కట్టని, జంగుబాయిని దర్శించుకోని వ్యక్తి నగేశ్ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన పేదింటి ఆడబిడ్డ ఆత్రం సుగుణను గెలిపించాలని ప్రజలను కోరారు.
సభకు హాజరైన జనం
సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, పక్కన ఎమ్మెల్యే బొజ్జు, ఎంపీ అభ్యర్థి సుగుణ
Comments
Please login to add a commentAdd a comment