సాక్షి, ఆమదాలవలస: మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారన్న సమాచారం మాత్రం తెలియడంలేదు. అజ్ఞాతంలోనే ఉన్నట్లు అందరూ చర్చించుకుంటున్నారు. పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషిన్ పెట్టినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ మంజూరు అయితేనే ఆయన బయటకు వస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళంలో గల కూన రవికుమార్ ఇంటి వద్ద మాత్రం పోలీసులు మొహరించి ఉన్నారు. ఆయన గృహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పలువురు అగ్రనేతలు పరామర్శలకు వచ్చి వెళ్తున్నారు. కూన రవికుమార్తోపాటు మరో ముద్దాయి అంబళ్ల రాంబాబు కూడా పరారీలో ఉన్నారు.
అజ్ఞాతంలోనే మాజీ విప్...
Published Fri, Aug 30 2019 8:20 AM | Last Updated on Fri, Aug 30 2019 8:25 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- గంగపుత్రులకు ఏదీ భరోసా?
- రెడుబుక్ ఉన్మాదమిది
- అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- గిరిజన గురుకుల ఉపాధ్యాయుల పెన్డౌన్
- ‘నీట్–యూజీ’ కేసులో దర్యాప్తు వేగవంతం
- యూజీ నీట్ అభ్యర్థులకు కోచింగ్ సెంటర్ల వల!
- Dharmendra Pradhan: రెండు రోజుల్లో నీట్–పీజీ పరీక్ష షెడ్యూల్
- డ్రగ్స్తో జీవితం అంధకారమే
- మీరు సస్పెండ్ చేస్తారా... నేను చేయాల్నా?
- ‘స్టార్’ హోటల్కు తెలంగాణ భవన్ బాధ్యతలు!
Advertisement
Comments
Please login to add a commentAdd a comment