సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : ఎక్సైజ్, పోలీసు అధికారులు వెయ్యి లీటర్ల సారాను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని సుండుపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని ఉండ్రరాజుపల్లి, నాయినివారిపల్లి అటవీ ప్రాంతంలో ఎక్సైజ్, పోలీసు అధికారులు ఏక కాలంలో దాడులు చేసి 1000 లీటర్ల సారాను ధ్వంసం చేశారు.
1000 లీటర్ల సారా ధ్వంసం
Published Sat, Aug 22 2015 5:27 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అరకు కాఫీకి సలాం.!
- మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
- రామాపురంలో టీడీపీ నేత ఇసుక తవ్వకం
- అద్దేపల్లిలో వైఎస్సార్ విగ్రహం పునఃప్రతిష్ట
- కొనసాగుతున్న విధ్వంసకాండ
- పోలీస్స్టేషన్లో టీడీపీ గూండాగిరీ
- పింఛన్ల పంపిణీకి ఆఫీసులోనే రాత్రి బస
- పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
- ఆయన నుంచి చాలా నేర్చుకున్నా: రకుల్ ప్రీత్ సింగ్
- డిప్యూటీ స్పీకర్ ‘ఎస్పీ’కి ఇవ్వండి: తృణమూల్
Advertisement