ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం | 8 gram panchayats get merged into Tadepalle Municipality | Sakshi
Sakshi News home page

తాడేపల్లి మున్సిపాలిటీలో 8 గ్రామ పంచాయతీలు విలీనం

Published Thu, Feb 6 2020 7:37 PM | Last Updated on Thu, Feb 6 2020 7:42 PM

8 gram panchayats get merged into Tadepalle Municipality - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి మున్సిపాలిటీలో 8 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రూరల్‌ మండలంలోని పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం​, మల్లెంపూడి, చిర్రావురు, వడ్డేశ్వరం, గుండిమెడ, ప్రాతురు గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ఈ మేరకు ఎనిమిది గ్రామ పంచాయతీలను పంచాయతీరాజ్‌ శాఖ డీనోటిఫై చేసింది. (సీఆర్డీఏ చట్టంలో ఎక్కడుంది?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement