అమరావతి: ఆంధ్రప్రదేశ్ సర్కార్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి పెంచిన జీతాలు అమల్లోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు కామినేని శ్రీనివాస్, కాల్వ శ్రీనివాసులు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించమని, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయా శాఖలు రెన్యువల్ చేస్తాయన్నారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి భవిష్యత్లో ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని వారు తెలిపారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంపు
Published Tue, Apr 18 2017 1:38 PM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
- ‘టీ’పాట
- వాదనలు అనవసరం!
- భ్రుకు టీ ముడిపడే సీన్!
- విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
- 7 బిల్లులకు గవర్నర్ ఓకే
- కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే
- రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
- దారి ఆక్రమించారని మహిళ నిరసన
- అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
Advertisement