బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ కుట్రలు | That's Why Babu Can Not Cope | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 15 2018 12:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు , ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన ఏపీ బంద్‌( ఏప్రిల్‌ 16న)కు ప్రజల నుంచి వస్తోన్న మద్ధుతును చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement