నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఓ ఆత్మహత్య కేసులో మృతుడి బంధువులు హల్చల్ చేశారు. పోస్ట్మార్టం వద్దంటూ మృతదేహం తీసుకొని బైక్పై పరారయ్యారు. కర్నూలు జిల్లా దొర్నపాడు మండలం గోవిందిన్నే గ్రామానికి చెందిన రైతుకూలి నారాయణ(18) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విఫలమే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
పోస్ట్మార్టం వద్దంటూ బైక్పై మృతదేహంతో పరార్
Published Sat, Dec 14 2019 7:40 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- గంగపుత్రులకు ఏదీ భరోసా?
- రెడుబుక్ ఉన్మాదమిది
- అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- గిరిజన గురుకుల ఉపాధ్యాయుల పెన్డౌన్
- ‘నీట్–యూజీ’ కేసులో దర్యాప్తు వేగవంతం
- యూజీ నీట్ అభ్యర్థులకు కోచింగ్ సెంటర్ల వల!
- Dharmendra Pradhan: రెండు రోజుల్లో నీట్–పీజీ పరీక్ష షెడ్యూల్
- డ్రగ్స్తో జీవితం అంధకారమే
- మీరు సస్పెండ్ చేస్తారా... నేను చేయాల్నా?
- ‘స్టార్’ హోటల్కు తెలంగాణ భవన్ బాధ్యతలు!
Advertisement