ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు పెంపు | Salary hike to Telangana asha workers | Sakshi
Sakshi News home page

Published Sat, May 6 2017 7:59 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఏఎన్‌ఎమ్‌, ఆశా వర్కర్లతో సమావేశం అయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆయన ఆశా వర్కర్ల జీతం నెలకు రూ.6వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.