తెలుగుదేశం పార్టీలో ‘డెంగీ’వార్ మొదలైంది. ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య కొంతకాలంగా నడుస్తున్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ‘అనంత’లోని పాతూరులో డెంగీతో చిన్నారులు చనిపోయిన అంశాన్ని అస్త్రంగా చేసుకుని ఇద్దరూ పరస్పర ఆరోపణలకు దిగారు. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్పై జేసీ దివాకర్రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలకు దిగారు. జేసీ వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే ఎమ్మెల్యే చౌదరి కూడా ఘాటుగానే స్పందించారు. అయితే ప్రస్తుతం నగరంలో ఉన్న పరిస్థితిలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు రాజకీయలబ్ధి కోసం వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమని జనం మండిపడుతున్నారు.
Published Mon, Sep 19 2016 9:31 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అంగన్వాడీల్లో రిటైర్మెంట్ లొల్లి!
- సమగ్ర నివేదిక సమర్పించండి
- అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
- విద్యుత్ కేంద్రాల రక్షణపై పిడుగు!
- ఆన్లైన్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు
- అరకు కాఫీకి సలాం.!
- మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
- రామాపురంలో టీడీపీ నేత ఇసుక తవ్వకం
- అద్దేపల్లిలో వైఎస్సార్ విగ్రహం పునఃప్రతిష్ట
- కొనసాగుతున్న విధ్వంసకాండ
Advertisement