వైఎస్సార్‌సీపీలోకి భారీగా వలసలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి భారీగా వలసలు

Published Tue, Apr 16 2024 1:35 AM | Last Updated on Tue, Apr 16 2024 1:35 AM

పార్టీలో చేరుతున్న సూరావారిపల్లె వాసులు   - Sakshi

శ్రీకాళహస్తి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. ఇందులో భాగంగా మండలంలోని సూరావారిపల్లెకు చెందిన 47 టీడీపీ కుటుంబాలు, సుమారు 200 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు వయ్యాల కృష్ణారెడ్డి, రమేష్‌యాదవ్‌, సురేంద్రయాదవ్‌, నాగరాజురెడ్డి, మనోహర్‌రెడ్డి, వెంకటేశ్వర్లుయ యాదవ్‌, నాగభూషణం, సుబ్రహ్హన్యంయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణానికి చెందిన 21వ వార్డు టీడీపీ సీనియర్‌నేత మెహబూబ్‌ఖాన్‌ కూడా వైఎస్సార్‌సీపలో చేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పార్టీలో చేరుతున్న టీడీపీ సీనియర్‌ నాయకులు
1/1

పార్టీలో చేరుతున్న టీడీపీ సీనియర్‌ నాయకులు

Advertisement
 
Advertisement
 
Advertisement