బీబీనగర్/చౌటుప్పల్: విజయదశమి, బతుకమ్మల పండుగల ప్రభావం జాతీయ రహదారులపై పడింది. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– విజయ వాడ జాతీయ రహదారులపై శనివారం వాహనా లు భారీగా బారులు తీరాయి. పండుగలకు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ప్లాజా వద్ద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల కూడళ్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రజలు, వాహనదారులు అవస్థలు పడ్డారు.
రహదారులు.. రద్దీ
Published Sun, Oct 22 2023 4:19 AM | Last Updated on Sun, Oct 22 2023 4:19 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ‘నీట్’పై నోరు మెదపరేమి?
- పంజా విసురుతున్న పులి
- ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు
- విద్యార్థినుల జీవితాలతో ఆటలా?
- ఉచిత పంటల బీమా కొనసాగించాల్సిందే
- ఎగ్గొట్టారు!
- పూర్తిస్థాయిలో విస్తరించిన రుతుపవనాలు
- Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
- హస్తినకు చేరుకున్న సీఎం చంద్రబాబు
- డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం
Advertisement
Comments
Please login to add a commentAdd a comment