TS: పోలీసు శాఖలో పదోన్నతులు.. ఉత్తర్వులు జారీ | Telangana Govt Issued Orders Promotions In Police Department | Sakshi
Sakshi News home page

TS: పోలీసు శాఖలో పదోన్నతులు.. ఉత్తర్వులు జారీ

Published Fri, Jun 9 2023 9:23 PM | Last Updated on Fri, Jun 9 2023 9:23 PM

Telangana Govt Issued Orders Promotions In Police Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం. పోలీసు శాఖలో పదోన్నతులకు ప్రభుతవ​ం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 18 మంది అడిషనల్‌ ఎస్పీలకు ఎస్పీలకు పదోన్నతి కల్పించింది. 37 మంది డీఎస్పీలను అడిషనల్‌ ఎస్పీలుగా ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో వారందరికీ గుడ్‌న్యూస్‌.. పెన్షన్‌ 4వేలకు పెంపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement