![ఆనందహేల.. జగనన్నను చూసిన ఆనందంలో మహిళల కేరింతలు - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/16/sts_4059ffffffffff_mr_0.jpg.webp?itok=lwmj91nc)
● మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం కేసరపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరారు.
● అక్కడి నుంచి గన్నవరం, ఆత్కూరు, వీరపల్లి, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, జొన్నపాడు, నాగవరప్పాడు (గుడివాడ) వరకు సాగింది.
● మధ్యాహ్నం 3:30 గంటలకు జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకున్నారు.
● అనంతరం 4:40కి బయలుదేరి జనార్దనపురం మీదుగా సాయంత్రం 5:05గంటలకు గుడివాడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.
● సభ అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా ఏలూరు జిల్లా నారాయణపురంలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment