యాత్ర సాగిందిలా.. | - | Sakshi
Sakshi News home page

యాత్ర సాగిందిలా..

Published Tue, Apr 16 2024 2:25 AM | Last Updated on Tue, Apr 16 2024 2:25 AM

ఆనందహేల..  జగనన్నను చూసిన ఆనందంలో మహిళల కేరింతలు - Sakshi

● మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం కేసరపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరారు.

● అక్కడి నుంచి గన్నవరం, ఆత్కూరు, వీరపల్లి, హనుమాన్‌ జంక్షన్‌, పుట్టగుంట, జొన్నపాడు, నాగవరప్పాడు (గుడివాడ) వరకు సాగింది.

● మధ్యాహ్నం 3:30 గంటలకు జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకున్నారు.

● అనంతరం 4:40కి బయలుదేరి జనార్దనపురం మీదుగా సాయంత్రం 5:05గంటలకు గుడివాడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.

● సభ అనంతరం హనుమాన్‌ జంక్షన్‌ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా ఏలూరు జిల్లా నారాయణపురంలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement