నేడు రాయదుర్గం వైఎస్సార్‌సీపీ ఆత్మీయ భేటీ | - | Sakshi
Sakshi News home page

నేడు రాయదుర్గం వైఎస్సార్‌సీపీ ఆత్మీయ భేటీ

Published Sat, Apr 20 2024 1:45 AM | Last Updated on Sat, Apr 20 2024 1:45 AM

-

బనశంకరి: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించడమే లక్ష్యంగా పార్టీ ఐటీ వింగ్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి మద్దతుగా బెంగళూరులో నివాసం ఉండే రాయదుర్గం ప్రజలతో ఈనె 20వ తేదీ శనివారం బెంగళూరులో ఐటీ వింగ్‌ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తోంది.

సుంకదకట్టెలో పీ అండ్‌ టీ లేఔట్‌లో మాగడి రోడ్డు శివనంది కన్వెన్షన్‌ హాల్లో ఉదయం 10 గంటలకు సమావేశం ఆరంభమవుతుంది. ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఐటీ వింగ్‌ తెలిపింది. హాజయ్యేవారు ఈ లింక్‌లో https://-docs.googl.com/forms/d/e/1FAlpQLScSNUBRFOiOeQ6Yxaoqvcdnhxtjey9oBLcqW5BT-UsBmt2Q4A/viewform లో రిజిస్టర్‌ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ముచ్చుమర్రి రాకేశ్‌రెడ్డి–6302989417 , శరన్‌– 7893830381, రాజశేఖర్‌రెడ్డి– 9703518965 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement