శివాజీనగర: పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పీ.సీ.మోహన్ పలు నియోజకవర్గాల్లో పర్యటించి ఇంటింటా ప్రచారం చేపట్టారు. శుక్రవారం ఉదయాన్నే శాంతినగర నియోజకవర్గం దొమ్మలూరులోని పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. ఆ తరువాత దొమ్మలూరు వార్డులోని దూపనహళ్లిలో ఇంటింటా ప్రచారం చేపట్టి, మరోసారి బీజేపీకి ఓటు వేసి అభివృద్ధి పనులు జరిగేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అదే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి మన్సుర్ అలీఖాన్ శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని రాజాజీనగర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పవిత్ర పారడైస్ సర్కిల్, బసవేశ్వరనగర, శారదా కాలనీ, మంకి పార్క్, గౌతమ్ నగర, భాష్యం నగర, దయానంద్ నగర తదితర ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేపట్టారు.
బెంగళూరు సెంట్రల్లో జోరుగా ఎన్నికల ప్రచారం
Published Sat, Apr 20 2024 1:40 AM | Last Updated on Sat, Apr 20 2024 1:40 AM
1/1
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఎగ్గొట్టారు!
- పూర్తిస్థాయిలో విస్తరించిన రుతుపవనాలు
- Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
- హస్తినకు చేరుకున్న సీఎం చంద్రబాబు
- డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం
- అగ్గే.. పిడుగు కాదు!
- కమిషన్లతోనే సర్కార్ కాలయాపన
- లైవ్ రిపోర్టింగ్లో మహిళా జర్నలిస్టుకు షాకింగ్ అనుభవం
- ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు
- ‘విశాఖ ఉక్కు’ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉందా?
Advertisement
Comments
Please login to add a commentAdd a comment