మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం | - | Sakshi
Sakshi News home page

మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం

Published Sun, Sep 10 2023 2:02 AM | Last Updated on Sun, Sep 10 2023 8:46 AM

- - Sakshi

క్రిష్ణగిరి: మసాజ్‌ సెంటర్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిని సూళగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల మేరకు హోసూరు– క్రిష్ణగిరి హైవే సుండగిరి ప్రాంతంలో శుక్రవారం రాత్రి డాబా హోటల్‌ కింద ఉన్న ఆలివ్‌ స్పా సెంటర్‌లో తనిఖీలు చేశారు.

కేరళ మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. నిర్వాహకుడు సంతోష్‌ (44)అని అరెస్టు చేశారు. ఇద్దరు మహిళలకు విముక్తి కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement