24 కోట్ల ముస్లింలను చైనాకు పంపిస్తారా? | Farooq Abdullah targets Center Will they send 24 cr Muslims | Sakshi
Sakshi News home page

24 కోట్ల ముస్లింలను చైనాకు పంపిస్తారా?

Published Sun, Mar 12 2023 5:13 AM | Last Updated on Sun, Mar 12 2023 5:13 AM

Farooq Abdullah targets Center Will they send 24 cr Muslims - Sakshi

జమ్మూ: దేశాన్ని మత ప్రాతిపదికన విడదీయవద్దని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా మోదీ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘దేశంలోని 24 కోట్ల ముస్లింలను ఏం చేయాలనుకుంటున్నారు? సముద్రంలోకి విసిరేస్తారా? లేక చైనాకు పంపిస్తారా?’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

ప్రతి ఒక్కరూ సమానాకాశాలను పొందగలిగే రామరాజ్యం కావాలన్నారు. జమ్మూ కశ్మీర్‌లో తొందరగా ఎన్నికలు జరపాలని, రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ఈసీని కలిసి కోరాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement