శామ్‌సంగ్‌ కొత్త ఫోన్లు Samsung launches Galaxy Series in India | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్‌ కొత్త ఫోన్లు

Published Fri, Mar 22 2024 6:23 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

Samsung launches Galaxy Series in India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: శామ్‌సంగ్‌ భారత్‌లో గెలాక్సీ సిరీస్‌లో ఏ55 5జీ, ఏ35 5జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టింది. 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, నాక్స్‌ వాల్ట్‌ సెక్యూరిటీ, 50 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా వంటి ఫీచర్లను జోడించింది.

ఈ మోడళ్లు 5జీతోపాటు వేగంగా వృద్ధి చెందుతున్న రూ.30–50 వేల ధరల విభాగంలో తమ స్థానాన్ని కన్సాలిడేట్‌ చేస్తాయని శామ్‌సంగ్‌ తెలిపింది. ధర రూ.27,999 నుంచి రూ.42,999 వరకు ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement