సాక్షి మనీ మంత్రా: బ్యాంకింగ్‌ దెబ్బ, ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ | Sakshi Money Mantra: Today Stock Market Closing Updates On August 30th, 2023 - Sakshi
Sakshi News home page

 సాక్షి మనీ మంత్రా: బ్యాంకింగ్‌ దెబ్బ, ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌

Published Wed, Aug 30 2023 3:41 PM | Last Updated on Wed, Aug 30 2023 7:29 PM

Sakshi Money Mantra Sensex Nifty ends flat amid volatility

 Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఫ్లాట్‌గా  ముగిసాయి.  రోజంతా ఒడిదుడులకు మధ్య సాగిన సూచీలు చివరికి ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్‌ 11 పాయింట్ల లాభంతో 650,87వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభాలకు పరిమితమై 19,347 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 19400 దిగువకు చేరింది.

రియల్టీ ఇండెక్స్ 1 శాతం, ఆటో, ఎఫ్‌ఎంసిజి,  ఐటీ మెటల్ 0.5 శాతం  పెరిగాయి. మరోవైపు, పవర్, ఆయిల్ & గ్యాస్ ,బ్యాంకింగ్‌ రంగ షేర్లు 0.5 శాతం తగ్గాయి. టాటా స్టీల్‌, మారుతి సుజుకి, ఎం అండ్‌ ఎం, ఐషర్‌ మోటార్స్‌, ఇన్ఫోసిస్‌ టాప్‌ గెయినర్స్‌గాఉన్నాయి. మరోవైపు  పవర్‌ గ్రిడ్‌, బీపీసీఎల్‌, డా. రెడ్డీస్‌, హీరోమోటోకార్ప్‌   భారీ  నష్టాల్ని  ఎదుర్కొన్నాయి.  

రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ కూడా నష్టపోయింది. మంగళవారం నాటి ముగింపు 82.70తో పోలిస్తే బుధవారం రూపాయి 82.73 వద్ద స్థిరపడింది.


No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement