తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Crowd Of Devotees Increased In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Fri, Jul 12 2024 9:16 AM | Last Updated on Fri, Jul 12 2024 10:43 AM

Crowd Of Devotees Increased In Tirumala

సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 6 గంటలు సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని  65,392 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,015 కాగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement