ఎమ్మెల్యే భూమనకు సీఎం జగన్‌ పరామర్శ | CM YS Jagan Consultation To Bhumana Karunakar Reddy | Sakshi
Sakshi News home page

భూమనను ఫోన్‌లో పరామర్శించిన సీఎం జగన్‌

Published Sun, Aug 30 2020 7:44 PM | Last Updated on Sun, Aug 30 2020 8:17 PM

CM YS Jagan Consultation To Bhumana Karunakar Reddy - Sakshi

సాక్షి, తాడేపల్లి: కరోనా బారినపడి కోలుకుంటున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఫోన్‌లో పరామర్శించారు. తాను క్షేమంగా ఉన్నానని ఎమ్మెల్యే భూమన ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాక్షించారు. కాగా, తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో భూమన కరుణాకర్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
(చదవండి: ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement