-
సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించాం
-
రైతులను చంద్రబాబు ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు
-
ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
-
తారంగ సినిమా వచ్చేది అప్పుడే!
కట్ల ఇమ్మార్చెల్, కట్ల డాండి హీరోలుగా, పూజా నాగేశ్వరి హీరోయిన్గా నటించిన చిత్రం ‘తారంగ’. ఎస్. సంపత్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస్ రెడ్డి కర్రి నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సుమన్ మాట్లాడుతూ– ‘‘తారంగ’ సినిమా బాగా వచ్చింది. యూనిట్ కృషి వల్ల తక్కువ టైమ్లోనే పూర్తయింది’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా రూపొందించిన చిత్రమిది. జూలైలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డికర్రి. ‘‘మా సినిమా అన్నివర్గాలవారికి నచ్చేలా ఉంటుంది’’ అన్నారు ఎస్. సంపత్ కుమార్. -
బిచ్చగాడు బంధాలను గుర్తు చేసింది
‘‘విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం అన్ని బంధాలను బాగా గుర్తుచేసింది. ఆ సినిమాకి సీక్వెల్గా ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ కూడా అలాంటి సెంటిమెంట్తోనే వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి’’ అని ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. విజయ్ ఆంటోని హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘బిచ్చగాడు 2’. కావ్య థాపర్ హీరోయిన్. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు.. రెండో భాగంలో సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు’’ అన్నారు. ‘బిచ్చగాడు 2’ని తెలుగులో విడుదల చేస్తున్న ఉషా పిక్చర్స్ విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఏపీ, తెలంగాణలో తొలిసారి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘బిచ్చగాడు’ని తెలుగువారు ఎంతో ఆదరించారు. ‘బిచ్చగాడు 2’ అంతకంటే ఎక్కువగా మీకు నచ్చుతుంది’’ అన్నారు ఫాతిమా. ‘‘బిచ్చగాడు’ని తెలుగులో నేనే విడుదల చేశాను. ఆ సినిమా కంటే ‘బిచ్చగాడు 2’ ఇంకా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. నటుడు జాన్ విజయ్, తెలుగు అనువాద రచయిత భాష్య శ్రీ ΄ాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్. -
వైఎస్ జగన్ హత్యాయత్నం ఘటనపై క్షుణంగా దర్యాప్తు జరగాలి
-
శాకుంతలం మూవీ ప్రెస్ మీట్..
-
రాష్ట్రంలో ఉన్న అనేక అవకాశాలను ప్రపంచానికి చెప్పాం
-
సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై పారిశ్రామిక వేత్తలకు భరోసా
-
రైతు భరోసా సాయంపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్
-
దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం
-
ఏపీ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చెప్పాలి
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులే గెలుస్తారు
-
పెట్టుబడులకు ఏపీ అనువైన రాష్ట్రం
-
ఏపీ ప్రభుత్వంపై ఈనాడు విషం చిమ్ముతోంది
-
నా కుమారుడు రాఘవరెడ్డి ఏ తప్పు చేయలేదు : ఎంపీ మాగుంట
-
జీహెచ్ఎంసీలో వీధి కుక్కల దాడుల ఘటనపై తలసాని సమీక్ష
-
సీఎం జగన్ అన్ని వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చారు
-
విద్యకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించాలి
-
ఏ ఎన్నికైనా మేము ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాం : బొత్స
-
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేమే గెలుస్తాం
-
ప్రపంచం మెచ్చుకుంటున్న వాలంటీర్ల వ్యవస్థపై ఎల్లో కుట్రలు
-
సీఎం జగన్ పాలనలో రైతులకు మేలు జరుగుతోంది
-
తెలుగులో విజయ్ వారసుడు సినిమా విడుదల తేదీ మార్పు
-
గ్రామ పంచాయతీ నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది