బీజింగ్: ఉగ్రవాదంపై పోరాటానికి ఐక్య రాజ్యసమితిలో ఓ సమగ్ర విధానం అవసరమని బ్రిక్స్ దేశాలకు భారత్ స్పష్టం చేసింది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగి స్తున్న ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాది... చెడ్డ ఉగ్రవాది అని ఉండరని... అందరూ నేరస్తులేనని పరోక్షంగా పాకిస్తాన్ను ఉద్దేశించి పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా అంతమొందించాలన్న విషయాన్ని సదస్సులో నొక్కి చెప్పామని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ మీడియా సమావేశంలో వెల్లడిం చారు. బ్రిక్స్లోని ఐదు దేశాల విదేశాంగ మంత్రులు సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు.
మంచి ఉగ్రవాది..చెడ్డ ఉగ్రవాది ఉండరు!
Published Tue, Jun 20 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అంగన్వాడీల్లో రిటైర్మెంట్ లొల్లి!
- సమగ్ర నివేదిక సమర్పించండి
- అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
- విద్యుత్ కేంద్రాల రక్షణపై పిడుగు!
- ఆన్లైన్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు
- అరకు కాఫీకి సలాం.!
- మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
- రామాపురంలో టీడీపీ నేత ఇసుక తవ్వకం
- అద్దేపల్లిలో వైఎస్సార్ విగ్రహం పునఃప్రతిష్ట
- కొనసాగుతున్న విధ్వంసకాండ
Advertisement