డెమాస్కస్: సిరియాలో మరోసారి దారుణం చోటుచేసుకుంది. ఉగ్రవాదులను అణిచివేసే కార్యక్రమం పేరిట అక్కడి సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సామాన్య పౌరులే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఆరుగురు చిన్నారులు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రిఖే, జనుదియేహ్ అనే ప్రాంతంలో ప్రభుత్వ బలగాలకు, జిహాదిస్టులకు మధ్య పోరు జరుగుతోందని, ఈ క్రమంలో పలు విమానాల ద్వారా ప్రభుత్వం దాడులు నిర్వహించగా సామాన్యులే ఎక్కువగా బలయ్యారని సిరియా హక్కుల సంస్థ ఒకటి తెలిపింది.
వైమానిక దాడులు..49 మంది మృతి
Published Mon, Jun 8 2015 8:26 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
- ‘టీ’పాట
- వాదనలు అనవసరం!
- భ్రుకు టీ ముడిపడే సీన్!
- విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
- 7 బిల్లులకు గవర్నర్ ఓకే
- కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే
- రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
- దారి ఆక్రమించారని మహిళ నిరసన
- అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
Advertisement