దహేగా: ఆదిలాబాద్ జిల్లా దహేగా మండలం దర్గాపల్లిలో చలి తీవ్రతను తట్టుకోలేక వామర శంకర్(80) అనే వృద్ధుడు మృతి చెందాడు. శంకర్ ఆదివారం రాత్రి పొలం వద్దకు కావలికి వెళ్లి సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన వెంటనే మృతి చెందాడు. ఆయనకు భార్య సమ్మక్క, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చలికి తట్టుకోలేక వృద్ధుడి మృతి
Published Mon, Jan 19 2015 6:57 PM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఆదాయం పెంచాల్సిందే.. ఖజానా నింపేందుకు సంస్కరణలు: సీఎం రేవంత్రెడ్డి
- స్టీల్ ప్లాంట్కు అన్ని విధాలా సహకారం
- రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
- ఇంధన సర్దు‘బాదుడు’కు బ్రేక్ !
- ఇంజనీరింగ్ సీట్లు పెరగవా?
- Kruthika Kumaran: సహజమైన గెలుపు
- ఈవీలపై రోడ్ట్యాక్స్ బాదుడు
- టీడీపీ నేతల నిర్వాకానికి తల్లి, కూతురు బలి
- కేంద్రానికి బ్యాంకుల భారీ డివిడెండ్ @ రూ. 6,481 కోట్లు
- లంచాల బాగోతంలో టీడీపీ కీలక నేత!
Advertisement