సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మీడియా గ్యాలరీలో మైకులు, స్పీకర్లు మొరాయించడంతో మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభం కాగానే సీఎం చంద్రబాబు మాట్లాడడం ప్రారంభించారు. ఏం మాట్లాడుతున్నారో అర్థంకాక మీడియా ప్రతినిధులు లేచి నిలబడి తమ చేతిలోని పేపర్లను ఊపడంతో సీఎం తన ప్రసంగాన్ని ఆపి అధికారులను పురమాయించారు.
దీంతో అసెంబ్లీ ఇన్చార్జ్ కార్యదర్శి కె.సత్యనారాయణ, సమాచార శాఖ అధికారి వెంకటేష్ సూచన మేరకు సిబ్బంది ప్రత్యామ్నాయ మైకు (స్పీకర్)ను తెచ్చి పెట్టడంతో గొడవ ముగిసింది. ఈలోపు సీఎం ప్రసంగం, స్పీకర్కు, వైఎస్సార్సీపీ సభ్యులకు మధ్య జరిగిన వాగ్వాదాన్ని విలేకరులు వినలేకపోయారు.
మొరాయించిన మైకులు నిరసన తెలిపిన విలేకరులు
Published Fri, Dec 19 2014 3:37 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
- పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
Advertisement