బెజ్జూరు (ఆదిలాబాద్) : భారీ మొత్తంలో దాచిన నాటుసారా నిల్వలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని మరిపెడ తండాలో భారీమొత్తంలో సారా నిల్వలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడి చేసి 10 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మరో 50 లీటర్ల గుడుంబాను కూడా సీజ్ చేశారు.
నాటుసారా నిల్వలు ధ్వంసం
Published Sun, Sep 13 2015 11:14 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఆన్లైన్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు
- అరకు కాఫీకి సలాం.!
- మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
- రామాపురంలో టీడీపీ నేత ఇసుక తవ్వకం
- అద్దేపల్లిలో వైఎస్సార్ విగ్రహం పునఃప్రతిష్ట
- కొనసాగుతున్న విధ్వంసకాండ
- పోలీస్స్టేషన్లో టీడీపీ గూండాగిరీ
- పింఛన్ల పంపిణీకి ఆఫీసులోనే రాత్రి బస
- పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
- ఆయన నుంచి చాలా నేర్చుకున్నా: రకుల్ ప్రీత్ సింగ్
Advertisement