జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడ పంచాయతీ పరిధిలోని దాజీనగర్లో భోజనం వికటించి దాదాపు 230 మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం గ్రామంలో గురుపూజ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. దీనికోసం శుక్రవారం రాత్రి నుంచే వంటలు ప్రారంభించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు కొనసాగాయి. అయితే అర్ధరాత్రి నుంచి గ్రామస్తులకు వాంతులు కావడంతో 47 మందిని జిల్లా కేంద్రం లోని రిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. మిగతావారికి గ్రామంలోనే చికిత్స అందించారు.
భోజనం వికటించి 230 మందికి అస్వస్థత
Published Mon, Dec 30 2019 5:34 AM | Last Updated on Mon, Dec 30 2019 5:34 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ధగ ధగ.. దగా!
- టెక్ మహీంద్రా ప్రాజెక్ట్ ఇండస్
- కుక్కలదాడిలో బాలుడి మృతి
- ఎంఎస్ఎంఈలకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు
- ప్రాణం తీసిన అతివేగం..
- మౌలికం 6.3 శాతం అప్
- గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం
- కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు
- రానున్న రెండ్రోజులు తేలికపాటి వానలు
- టెన్త్ అడ్వాన్స్డ్లో 73.03% ఉత్తీర్ణత
Advertisement
Comments
Please login to add a commentAdd a comment