తిరుపతిలో ఐఈఏ మహాసభలు ప్రారంభం
Published Tue, Dec 27 2016 11:55 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
తిరుపతి: తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 99వ మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరుగుతున్న ఈ సభలను ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ఆర్థికవేత్తలను ఉద్దేశించి అనంతరం ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవటం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కరువు పీడిత ప్రాంతాలపై డ్రోన్ల సాయంతో సర్వే చేపట్టి, అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement
తప్పక చదవండి
- నేడు రేవంత్, బాబు భేటీ
- హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు జూమ్
- నిరుద్యోగ భారత్
- బయోసిమిలర్స్పై డాక్టర్ రెడ్డీస్ ఫోకస్
- ‘నిఘా’కు నిధులివ్వండి
- సోయిలేకే మొదటి నుంచి తెలంగాణ ఆగం
- వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే!
- నాకు భద్రతను పునరుద్ధరించండి
- Jairam Ramesh: హరియాణా, ఢిల్లీలో ఆప్తో పొత్తు లేనట్టే!
- సర్వర్లు డౌన్.. ప్రవేశాలకు ఆటంకం!
Advertisement