పారిస్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో బుధవారం మొదలైన మహిళల ఫ్రీస్టయిల్ బౌట్లలో పోటీపడిన భారత రెజ్లర్లు నిరాశపరిచారు. లలిత (55 కేజీలు), పూజా ధండా (58 కేజీలు), శిల్పి షెరాన్ (63 కేజీలు), పూజ (75 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయారు. గురువారం జరిగే బౌట్లలో వినేశ్ ఫోగట్ (48 కేజీలు), శీతల్ (53 కేజీలు), సాక్షి మలిక్ (60 కేజీలు), నవ్జ్యోత్ కౌర్ (69 కేజీలు) పోటీపడతారు.
మహిళా రెజ్లర్లు విఫలం
Published Thu, Aug 24 2017 12:43 AM | Last Updated on Tue, Sep 12 2017 12:51 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
- ‘టీ’పాట
- వాదనలు అనవసరం!
- భ్రుకు టీ ముడిపడే సీన్!
- విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
- 7 బిల్లులకు గవర్నర్ ఓకే
- కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే
- రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
- దారి ఆక్రమించారని మహిళ నిరసన
- అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
Advertisement