న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ నివాసాల్లో ఉండే అర్హత మాజీ సీఎంలకు లేదని అత్యున్నత న్యాయస్థానం సోమవారం స్పష్టం చేసింది. అటువంటి వారు ఎవరైనా ఉంటే రెండు నెలల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది.
ప్రభుత్వ వసతి సదుపాయాలు వదులుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, మాయావతి సహా ఆరుగురు ప్రభుత్వ నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశాలు వెలువరించింది.
మాజీ సీఎంలకు షాక్
Published Mon, Aug 1 2016 10:59 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అనంత్ - రాధిక పెళ్లి సందడి : మరోసారి మెస్మరైజ్ చేసిన రాధిక
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
Advertisement