న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసను ప్రత్యేక అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా లేదా దక్షిణ అమెరికా ఖండాల్లోని ఏదైనా ఒక దేశాధినేతను గణతంత్ర వేడుకలకు అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించాలనుకుంటోందనీ, రమఫోస పేరు దాదాపుగా ఖరారైనప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంబంధిత ఉన్నతాధికారులు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆహ్వానించినా ఆయన రాలేనని చెప్పడం తెలిసిందే.
గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు!
Published Sun, Nov 11 2018 4:56 AM | Last Updated on Sun, Nov 11 2018 4:56 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- గంగపుత్రులకు ఏదీ భరోసా?
- రెడుబుక్ ఉన్మాదమిది
- అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- గిరిజన గురుకుల ఉపాధ్యాయుల పెన్డౌన్
- ‘నీట్–యూజీ’ కేసులో దర్యాప్తు వేగవంతం
- యూజీ నీట్ అభ్యర్థులకు కోచింగ్ సెంటర్ల వల!
- Dharmendra Pradhan: రెండు రోజుల్లో నీట్–పీజీ పరీక్ష షెడ్యూల్
- డ్రగ్స్తో జీవితం అంధకారమే
- మీరు సస్పెండ్ చేస్తారా... నేను చేయాల్నా?
- ‘స్టార్’ హోటల్కు తెలంగాణ భవన్ బాధ్యతలు!
Advertisement
Comments
Please login to add a commentAdd a comment