న్యూఢిల్లీ: తన కస్టమర్కు చెల్లించాల్సిన రూ.4 కోట్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిహారాల కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆదేశించింది. అలోక్ కుమార్కు రూ.4.12 కోట్లు చెల్లించాల్సిందిగా హరియాణాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆదేశించింది. ప్రస్తుతం జపాన్లోని టోక్యోలో ఉంటున్న అలోక్.. భారత్కు తిరిగొచ్చాక ఉండటానికి ఓ ఇంటిని కొనుగోలు చేయాలని భావించారు. దీంతో గోల్డెన్ పీకాక్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్స్కు ఓ అపార్ట్మెంట్ కొనుగోలు కోసం బ్యాంకు లోను తీసుకున్నారు. ఈమేరకు 2015 సెప్టెంబర్ కల్లా దానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించారు. అయితే తాను ఇండియాకి వచ్చి చూడగా తన ఇంటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 2015లోనే దానికి సంబంధించిన పనులు ఆగిపోయాయని గుర్తించిన అలోక్ ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు.
ఆ కస్టమర్కు రూ.4 కోట్లు చెల్లించండి
Published Thu, Sep 12 2019 8:30 AM | Last Updated on Thu, Sep 12 2019 8:30 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
- ‘టీ’పాట
- వాదనలు అనవసరం!
- భ్రుకు టీ ముడిపడే సీన్!
- విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
- 7 బిల్లులకు గవర్నర్ ఓకే
- కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే
- రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
- దారి ఆక్రమించారని మహిళ నిరసన
- అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
Advertisement
Comments
Please login to add a commentAdd a comment