న్యూఢిల్లీ: పొగమంచు ప్రభావం కారణంగా గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీకి వచ్చే రైళ్ల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. నేడూ అదే సమస్య తలెత్తింది. పొగమంచు ప్రభావం వల్ల ఢిల్లీకి వెళ్లవలసిన 52 రైళ్లు ఆలస్యం కానున్నాయి. మరో 5 రైళ్ల వేళలను రీ షెడ్యూల్ చేయగా, ఒక రైలు సర్వీస్ను రైల్వే అధికారులు రద్దుచేశారు.
52 రైళ్ల ఆలస్యం, 5 రైళ్ల రీ షెడ్యూల్
Published Sat, Dec 24 2016 7:14 AM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
- పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
Advertisement