20–22 తేదీల్లో మహారాష్ట్రలో పాలేకర్‌ క్షేత్ర సందర్శన | Subhash Palekar training october 22 | Sakshi
Sakshi News home page

20–22 తేదీల్లో మహారాష్ట్రలో పాలేకర్‌ క్షేత్ర సందర్శన

Published Tue, Oct 9 2018 5:54 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

Subhash Palekar training october 22 - Sakshi

మహారాష్ట్రలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగువుతున్న ఉత్తమ పత్తి, పసుపు, మునగ, మిరప, పూలు, బత్తాయి తోటల సందర్శన కార్యక్రమం ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు జరగనుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ స్వయంగా హిందీ/ఇంగ్లిష్‌ల ఈ క్షేత్రాల ఉత్పాదకత గురించి రైతులకు వివరిస్తారు. నాగపూర్‌ నుంచి 20న ఉ. 8.30 గంటలకు ప్రారంభవమయ్యే యాత్ర వివిధ జిల్లాల్లో 3 రోజులు కొనసాగుతుంది. పాల్గొనదలచిన వారు భోజన, వసతి, రవాణా ఖర్చుల నిమిత్తం రూ. 1,200 చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. మనోజ్‌ జానియల్‌– 98225 15913, సచిన్‌ జడె–88050 09737

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
Advertisement