డీజీపీని కలిసిన వైఎ‍స్సార్ సీపీ నేతలు | ysrcp leaders meet Andhra Pradesh dgp | Sakshi
Sakshi News home page

డీజీపీని కలిసిన వైఎ‍స్సార్ సీపీ నేతలు

Published Tue, Jan 17 2017 6:41 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

ysrcp leaders meet Andhra Pradesh dgp

విజయవాడ: వైఎస్సార్ సీపీ నేతలు జోగి రమేశ్‌, సామినేని ఉదయభాను, అరుణ్ కుమార్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావును కలిశారు. నందిగామ పర్యటన సందర్భంగా తమ పార్టీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డీజీపీని కోరారు. అకారణంగా తమ పార్టీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించారని డీజీపీకి వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement