వైఎస్ఆర్ జిల్లా: ఇంటి వద్ద ఆడుకుంటున్న అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా దారుణంగా హత్య చేశాడో కీచకుడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తిలో గురువారం వెలుగుచూసింది. చిన్నారిపై కన్నేసిన ఓ కామాంధుడు ఇంటివద్ద ఆడుకుంటుండగా బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్యచేసి పాతిపెట్టాడు. గమనించిన కీచకుడి భార్య పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తమదైన శైలీలో నిందితుడిని ప్రశ్నించడంతో చిన్నారిని పాతిపెట్టిన స్థలాన్ని చూపించాడు. చిన్నారి మృతదేహాన్ని వెలికితీసిన అనంతరం స్థానికులు ఆగ్రహంతో కీచకుడిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం.. హత్య
Published Thu, Mar 10 2016 5:34 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- టెట్ వాయిదా
- సిమెంట్ కర్మాగారం ముట్టడి
- వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిపై టీడీపీ నేతల హత్యాయత్నం
- నిద్రమత్తు ముగ్గురిని బలిగొంది..
- IND W vs SA W : సమం కోసం చివరి పోరు
- పెద్దిరెడ్డికి భద్రత కల్పించండి
- గబ్బాడ యార్డులో రూ.5 కోట్ల ఇసుక మయం
- స్కిల్ వర్సిటీ ఏర్పాటుపై ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వండి
- సంక్షేమాభివృద్ధి సారథి వైఎస్సార్
- కాంగ్రెస్ నేతలకు వైఎస్ జయంతి కానుక
Advertisement