అనంతపురం ఎడ్యుకేషన్ : అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాలకు రూ. 200 అపరాధ రుసుంతో ఈ¯ð lల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆర్ట్స్ కళాశాల అధ్యయన కేంద్రం ఇన్చార్జ్ కోఆర్డినేటర్ ఎన్. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలతో పాటు ద్వితీయ, తృతీయ సంవత్సరం కోర్సు ఫీజులు చెల్లించాలని కోరారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.
అపరాధ రుసుంతో ఓపెన్ డిగ్రీ, పీజీ ప్రవేశాలు
Published Fri, Sep 16 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు జూమ్
- నిరుద్యోగ భారత్
- బయోసిమిలర్స్పై డాక్టర్ రెడ్డీస్ ఫోకస్
- ‘నిఘా’కు నిధులివ్వండి
- సోయిలేకే మొదటి నుంచి తెలంగాణ ఆగం
- వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే!
- నాకు భద్రతను పునరుద్ధరించండి
- Jairam Ramesh: హరియాణా, ఢిల్లీలో ఆప్తో పొత్తు లేనట్టే!
- సర్వర్లు డౌన్.. ప్రవేశాలకు ఆటంకం!
- 40 శాతమే అయితే ఎలా?
Advertisement