406.5 అడుగులకు కిన్నెరసాని నీటిమట్టం
Published Mon, Sep 12 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
పాల్వంచ రూరల్: ఎగువ నుంచి వస్తున్న వరదతో కిన్నెరసాని రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో సోమవారం నాటికి 406.5 అడుగులకు నీటిమట్టం చేరినట్లు కేటీపీఎస్ 5, 6 దశల సీఈ రత్నాకర్ తెలిపారు. సోమవారం రాత్రి నుంచి నాలుగు ఫీట్ల ఎత్తులో రెండు గేట్లను ఎత్తి 8,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రాత్రి 10 గంటలకు ఎత్తిన ఈ గేట్లను మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు దించుతామన్నారు. వరద ఉధృతిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు.
Advertisement
Advertisement
తప్పక చదవండి
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
- పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
Advertisement